సాకే శైలజానాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాకే శైలజానాథ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004- 2014
ముందు పామిడి శమంతకమణి
తరువాత బి.యామినిబాల
నియోజకవర్గం శింగనమల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 28 మార్చి 1964
ధర్మవరం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సాకే శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శింగనమల నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్యపుస్తకాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2022 జనవరి 16 నుండి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించాడు.[1][2]

ఎమ్మెల్యేగా పోటీ[మార్చు]

సంవత్సరం విజేత పేరు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
2019 జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ
2014 బి.యామినిబాల తె.దే.పా సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ
2009 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ పామిడి శమంతకమణి తె.దే.పా
2004 సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ పామిడి శమంతకమణి తె.దే.పా తెలుగు దేశం పార్టీ

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (30 January 2020). "ఏపీ పీసీసీ చీఫ్ గా శైలజానాథ్ ప్రమాణం" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. HMTV (16 January 2020). "ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.