జాతీయ రహదారి 43

వికీపీడియా నుండి

జాతీయ రహదారి 43 (ఆంగ్లం: National Highway 43) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.[1]

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని నాతవలస వద్ద ప్రారంభమై తూర్పు కనుమలు గుండా ప్రయాణించి చత్తీస్ గఢ్ రాజధాని పట్టణమైన రాయపూర్ ను కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 551 కిలోమీటర్లు (చత్తీస్ గఢ్ - 316, ఒరిస్సా - 152 మరియు ఆంధ్ర ప్రదేశ్ - 83)

దారి [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]