పట్టాభిషేకం
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పట్టాభిషేకం (Coronation) అనగా మహారాజు తనయొక్క పెద్ద కుమారునికి (యువరాజు) రాజ్య నిర్వహణ బాధ్యతలను అప్పగించడం. దీనికి చిహ్మంగా రాజ మకుటాన్ని అలంకరింపజేయడం, సింహాసనం అధిరోహించడం, ఖడ్గాన్ని బహుకరించడం మొదలైనవి ఘనంగా జరిపిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పట్టాభిషేకం అంటారు.