అక్బర్ బాబు షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్బర్ బాబు షేక్
అక్బర్ బాబు షేక్
జననం
అక్బర్ బాబు షేక్

(1952-04-06) 1952 ఏప్రిల్ 6 (వయసు 72)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుమహ్మదీ కుమార
విద్య8వ తరగతి
వృత్తివెల్డింగ్, రచనల ద్వారా ధార్మిక ప్రచారం చేయడము
తల్లిదండ్రులుశ్రీమతి షేక్‌ జమాల్‌ బీ,
శ్రీ మహ్మద్‌ అలీ

అక్బర్ బాబు షేక్ ఖమ్మం జిల్లాకు చెందిన కవి.

బాల్యము[మార్చు]

అక్బర్ బాబు షేక్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో 1952 ఏప్రిల్‌ 6 జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ జమాల్‌ బీ, మహ్మద్‌ అలీ. కలంపేర్లు: మహ్మదీ కుమార. చదువు: 8వ తరగతి. ఉపాధి: వెల్డింగ్ వర్కర్‌.

రచనా వ్యాసంగము[మార్చు]

1995లో గీటురాయి వారపత్రికలో 'ధ్యేయం' కవిత ప్రచురణం అప్పటి నుండి వివిధవార పత్రికలలో వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. గీటురాయిలో వచ్చిన ధార్మిక వ్యాసాలు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇతని లక్ష్యం రచనల ద్వారా ధార్మిక ప్రచారం చేయడము.

మూలాలు[మార్చు]

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 41