కలియుగంలో గందరగోళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలియుగంలో గందరగోళం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సోమ రాజు
తారాగణం శుభశ్రీ
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

కలియుగంలో గందరగోళం 1997 లో విడుదలైన తెలుగుసినిమా. సెంట్రల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మన్సూర్ ఖేజ్రీ నిర్మించిన ఈ సినిమాకు పి.వి.వి. సోమరాజు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీ, శ్రీశాంత్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: పి.వి.వి. సోమరాజు
  • స్టూడియో: సెంట్రల్ ఆర్ట్ మూవీస్
  • నిర్మాత: మన్సూర్ ఖేజ్రీ
  • విడుదల తేదీ: మార్చి 14, 1997
  • IMDb ID: 8742876
  • సమర్పించినవారు: మహమూద్ గుల్జార్
  • సంగీత దర్శకుడు: కోటి

మూలాలు[మార్చు]

  1. "Kaliyugamlo Gandaragolam (1997)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు[మార్చు]