కొత్త బంగారు లోకం
Jump to navigation
Jump to search
కొత్త బంగారు లోకం | |
---|---|
![]() | |
దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
రచన | శ్రీకాంత్ అడ్డాల |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | వరుణ్ సందేశ్, జయసుధ, ప్రకాష్ రాజ్ రావు రమేశ్, శ్వేతా ప్రసాద్ |
ఛాయాగ్రహణం | ఛోటా కే. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కే. వెంకటేశ్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
విడుదల తేదీ | 9 అక్టోబర్ 2008 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొత్త బంగారు లోకం 2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రము. ఇందులో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు.
కథ[మార్చు]
మాధ్యమిక విద్య (ఇంటర్) చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య చిగురించిన ఆకర్షణ తదనంతర పరిణామాలు కథానేపథ్యము. విశాఖపట్నం సముద్రతీరంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
తారాగణం[మార్చు]
- వరుణ్ సందేశ్ .. బాలు
- ప్రకాష్ రాజ్ .. బాలు తండ్రి
- జయసుధ .. బాలు తల్లి
- రావు రమేశ్
- శ్వేతా ప్రసాద్ .. స్వప్న
- ఫణికాంత్
- ప్రవీణ్
సాంకేతిక వర్గం[మార్చు]
- నిర్మాత ... దిల్ రాజు
- దర్శకత్వం ... శ్రీకాంత్ అడ్డాల
- సంగీతం ... మిక్కీ జె. మేయర్
పురస్కారములు[మార్చు]
సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2008 | నంది పురస్కారాలు[1] | ఉత్తమ ఛాయాగ్రాహకుడు | ఛోటా కె.నాయుడు | Won |
2008 | నంది పురస్కారాలు | ఉత్తమ సంగీతదర్శకుడు | మిక్కీ జె. మేయర్ | Won |