గణపవరం మండలం
(గణపవరం (పశ్చిమ గోదావరి) మండలం నుండి దారిమార్పు చెందింది)
మండలం | |
![]() | |
Coordinates: 16°42′00″N 81°27′47″E / 16.7°N 81.463°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | గణపవరం |
Area | |
• మొత్తం | 100 km2 (40 sq mi) |
Population (2011)[3] | |
• మొత్తం | 64,963 |
• Density | 650/km2 (1,700/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 998 |
గణపవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఏలూరు జిల్లాకు చెందిన ఊరు. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. గణపవరాన్ని రైసుమిల్లుల పట్టణంగా వ్యవహరించేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అగ్రహారగోపవరం
- అర్ధవరం
- చెరుకుగనుమ అగ్రహారం
- చినరామచంద్రాపురం
- దాసులకుముదవల్లి
- గణపవరం
- జగన్నాధపురం
- జల్లికాకినాడ
- కాశిపాడు
- కేశవరం
- కొమర్రు
- కొమ్మర
- కొత్తపల్లె
- మొయ్యేరు
- ముగ్గుల
- ముప్పర్తిపాడు
- పిప్పర
- సరిపల్లె
- సీతలంకొండేపాడు
- వాకపల్లె
- వల్లూరు
- వరదరాజపురం
- వీరేశ్వరపురం
- వెలగపల్లె
- వెంకట్రాజపురం
మండలంలో సమస్యలు[మార్చు]
శిథిలమవుతున్న లాకులను పునరుద్దరించడం. మిల్లుల మూతతో వలసలు పోతున్న కార్మికులకు జీవనాధారం చూపడం. ఎప్పుడూ గోతులతో ఉండే రహదారులను పటిష్ఠంగా మార్చడం..గణపవరంలో బొబ్బిలి వంతెనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది పడిపోయింది, పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ముంది.
మూలాలు[మార్చు]
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015