గాంధీ పుట్టిన దేశం
స్వరూపం
'గాంధీపుట్టిన దేశం' 1973 ఆగస్టు 30 న విడుదల.పి.లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు, ప్రమీల, జానకి, జయంతి,పద్మనాభం మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి సమకూర్చారు.
గాంధీ పుట్టిన దేశం (1973 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
తారాగణం | కృష్ణంరాజు, ప్రమీల, ప్రభాకర రెడ్డి |
సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, శ్రీశ్రీ, మైలవరపు గోపి |
నిర్మాణ సంస్థ | జయప్రద ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు
- లత
- టి. ఎ. ప్రమీల
- జయంతి
- ప్రభాకర రెడ్డి
- సాక్షి రంగారావు
- రమణారెడ్డి
- రమాప్రభ
- రాజబాబు
- త్యాగరాజు
- బి.పద్మనాభం
- నిర్మలమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.లక్ష్మీదీపక్
- గీత రచయితలు: శ్రీరంగం శ్రీనివాసరావు,మైలవరపు గోపి, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి
- మాటలు: మధ్ధిపట్ల సూరి
- మూలకధ: భావనారాయణ
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- సంగీతం: ఎస్ పి కోదండపాణి
- నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి
- కూర్పు: మార్తాండ్
- ఛాయా గ్రహణం: ఎ.ఆర్.కె.మూర్తి
- కళ: అనంత రాం
- నిర్మాత: మందాడి ప్రభాకరరెడ్డి
- నిర్మాణ సంస్థ: జయప్రద ఆర్ట్ పిక్చర్స్
- విడుదల:30:08:1973.
పాటలు
[మార్చు]- ఎవరిని అడగాలి బాపూ ఏమని అడగాలి మూగ గుండెలో - పి.సుశీల - రచన: డా. సి. నారాయణరెడ్డి
- ఓరోరి గుంటనక్క ఊరేగే ఊరకుక్కా మాజోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ
- గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సందేశం - రచన: మైలవరపు గోపి; గాయని: పి.సుశీల
- వలపే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా జతగా గడిపే - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.