గురజాల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురజాల
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
ప్రధాన కార్యాలయంగురజాల
మండలాల సంఖ్య10

గురజాల రెవెన్యూ డివిజను, పల్నాడు జిల్లా చెందిన పరిపాలనా విభాగం. గురజాల పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, సత్తెనపల్లి,నరసరావుపేటతో పాటు 2013లో తొమ్మిది మండలాలతో ఏర్పడింది. 4 ఏప్రిల్ 2022న, ఇది పది మండలాలను కలిగి ఉండేలా పునర్నిర్మించబడింది.పూర్వం గురజాల రెవెన్యూ డివిజన్ గుంటూరు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత పల్నాడు జిల్లాకు మార్చబడింది.[1][2][3]

రెవెన్యూ డివిజను లోని మండలాలు[మార్చు]

  1. గురజాల మండలం
  2. వెల్దుర్తి మండలం
  3. మాచర్ల మండలం
  4. దుర్గి మండలం
  5. రెంటచింతల మండలం
  6. కారెంపూడి మండలం
  7. దాచేపల్లి మండలం
  8. మాచవరం మండలం
  9. పిడుగురాళ్ల మండలం
  10. బొల్లాపల్లి మండలం

మూలాలు[మార్చు]

  1. "Here's How the New AP Map Looks Like After Districts Reorganization". Sakshi. 3 April 2022. Retrieved 3 May 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "New Gurazala revenue division created". The Hindu. Gurazala (Guntur District). 1 July 2013. Retrieved 17 January 2015.
  3. "District Census Hand Book – Guntur (Part XII-A)" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India. p. 232. Retrieved 31 May 2019.