పిడుగురాళ్ళ మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°28′52″N 79°53′20″E / 16.481°N 79.889°ECoordinates: 16°28′52″N 79°53′20″E / 16.481°N 79.889°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండల కేంద్రం | పిడుగురాళ్ల |
విస్తీర్ణం | |
• మొత్తం | 310 km2 (120 sq mi) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 1,22,319 |
• సాంద్రత | 390/km2 (1,000/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 994 |
వపిడుగురాళ్ల మండలం, అంఢ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా చెందిన మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,05,870.అందులో పురుషుల సంఖ్య 53,740 కాగా, -స్త్రీలు 52,120 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 55.86% - పురుషుల అక్షరాస్యత 66.88%, స్త్రీల అక్షరాస్యత 44.51%.
మండలం లోని పట్టణాలు[మార్చు]
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- తుమ్మలచెరువు
- కామేపల్లి
- పిడుగురాళ్ళ
- కోనంకి
- జానపాడు
- పెద అగ్రహారం
- కరాలపాడు
- చిన అగ్రహారం
- జూలకల్లు
- గుత్తికొండ
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Guntur%20-%202018.pdf.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015