Jump to content

నేతాజీ జయంతి

వికీపీడియా నుండి

1896 born

కార్యక్రమాలు

[మార్చు]

నేతాజీ సుభాస్ చంద్రబోస్ అదృశ్యమైన సుమారు 5 నెలల తర్వాత, నేతాజీ జయంతిని రంగూన్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఇది భారతదేశం అంతటా సాంప్రదాయంగా మారింది. పశ్చిమ బెంగాల్,[1] జార్ఖండ్,[2] త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో ఇది అధికారిక సెలవుదినం. ఈ రోజున భారతావని నేతాజీకి నివాళులర్పిస్తుంది. 2021లో ఆయన 125వ జయంతి సందర్భంగా మొదటిసారిగా నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా జ‌రుపుకోవాలని భార‌త ప్ర‌భుత్వం ప్రకటించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Jan 23 to be observed as Desh Prem Divas". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 14 January 2021.
  2. "Netaji Subhas Chandra Bose birth anniversary declared public holiday again in Jharkhand". The Statesman. 23 January 2020. Retrieved 5 November 2020.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :8 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు