పాడేరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాడేరు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు
ప్రధాన కార్యాలయంపాడేరు
మండలాల సంఖ్య11

పాడేరు రెవెన్యూ డివిజను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. దీని కేంద్రం పాడేరు.


మండలాలు - గ్రామాల సంఖ్య[మార్చు]

ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 11 మండలాలు, 2463 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

  1. పాడేరు మండలం - 214
  2. చింతపల్లి మండలం - 249
  3. కొయ్యూరు మండలం -162
  4. గూడెం కొత్తవీధి మండలం -174
  5. జి.మాడుగుల మండలం - 328
  6. ముంచింగిపుట్టు మండలం - 325
  7. పెదబయలు మండలం - 271
  8. హుకుంపేట మండలం - 168
  9. అరకులోయ మండలం - 170
  10. అనంతగిరి మండలం - 315
  11. డుంబ్రిగూడ మండలం - 87

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం 6,04,047 జనాభా ఉండగా అందులో గ్రామీణ ప్రాంతంలో 576,026 ఉంటే పట్టణాలు 28,021 మంది ఉన్నారు.షెడ్యూల్డ్ కులాలు 4,154 ఉండగా షెడ్యూల్డ్ తెగలు 4,154 ఉన్నారు.జనాభాలో 97.35% హిందువులు కాగా, క్రైస్తవులు1.50% ముస్లింలు 0.64% ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో తెలుగు 66.54%, ఒడియా 17.39%,కువి 11.12%,కొండా3.19% మాట్లాడేవారు ఉన్నారు [2][3]

మూలాలు[మార్చు]

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు[మార్చు]