పాలారు
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పాలారు నది కర్ణాటకలో పుట్టి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం (ఆంధ్రప్రదేశ్) మీదుగా ప్రవహిస్తూ, తమిళనాడు ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నది యొక్క నీరు దశాబ్ధాల క్రితం చెన్నై (మద్రాసు) కు త్రాగునీరుగా ఉపయొగించుచుండే వారు. ప్రస్తుతం, వర్షాకాలంలో మాత్రమే ఈ నది యందు కొద్దిగా నీరు ప్రవహించును.