ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
== జీవిత విశేషాలు == |
== జీవిత విశేషాలు == |
||
అతను ఎన్టీఆర్ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. |
అతను ఎన్టీఆర్ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్ తరవాత ఆగిపోయింది. |
||
వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు |
వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు |
||
== వ్యక్తిగత జీవితం == |
== వ్యక్తిగత జీవితం == |
||
అతని |
అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, [[పి. వాసు|వాసు]] , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.<br /> |
||
<br /> |
|||
== మూలాలు == |
== మూలాలు == |
13:36, 21 జూన్ 2020 నాటి కూర్పు
పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్ , నంబియార్లకు వ్యక్తిగత మేకప్మేన్గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.
జీవిత విశేషాలు
అతను ఎన్టీఆర్ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించాడు. అలాగే పంభూతాలు చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్ తరవాత ఆగిపోయింది.
వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు
వ్యక్తిగత జీవితం
అతని భార్య కమల. అతని కుమారులు విధ్యా సాగర్, వాసు , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి . అతని కుమారుడు పి.వాసు దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు దర్శకుడు.
మూలాలు
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |