Coordinates: 17°56′14″N 80°49′07″E / 17.937255°N 80.81852°E / 17.937255; 80.81852

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
అక్షాంశ రేఖాంశాలు17°56′14″N 80°49′07″E / 17.937255°N 80.81852°E / 17.937255; 80.81852
స్థితినిర్మాణంలో ఉంది
Owner(s)TSGENCO

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మణుగూరులో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 2 యూనిట్లలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతుంది.[1][2]

ప్రారంభం[మార్చు]

2015, మార్చి 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిర్మిస్తున్న మొదటి విద్యుత్ ప్లాంటైన ఈ విద్యుత్ కేంద్రాన్ని బీహెచ్ఈఎల్ (BHEL) నిర్మిస్తుంది.[3]

2017, మార్చి 15న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని వచ్చింది. 2019 నాటికి మొదటి విభాగాన్ని పూర్తి చేసేందుకు పనులను ప్రారంభమయ్యాయి.

సామర్థ్యం[మార్చు]

దశ యూనిట్ సంఖ్య స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) ప్రారంభ తేది స్థితి
దశ I 1 1080 మార్చి 28, 2015 నిర్మాణంలో ఉంది

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 1 November 2018.
  2. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 1 November 2018.
  3. "Lay foundation stone for Manuguru power plant". Retrieved 1 November 2018.