భారత నీతికథలు
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
భారత నీతి కథలు | |
కృతికర్త: | భోగరాజు నారాయణమూర్తి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నీతిశాస్త్రం |
ప్రచురణ: | వేంకట్రామ అండ్ కో, ఏలూరు |
విడుదల: | 1928, 1931 |
భారత నీతికథలు విజయనగర సంస్థానాస్థానకవి భోగరాజు నారాయణ మూర్తి (1891-1940) రచించిన పుస్తకం. దీని మొదటి భాగాన్ని 1928 సంవత్సరంలోను, రెండవ భాగాన్ని 1931 లోను వేంకటరామ్ అండ్ కో, ఏలూరు వారు ముద్రించారు.
మహాభారతం భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన భాగం. ఆ గ్రంథంలోని పలు పాత్రల ప్రవర్తనలో కనిపించే నీతి ఈ గ్రంథంలో కథలుగా రచించారు. గురుభక్తికి ఉదంకుడు, మాతృభక్తికి గరుత్మంతుడు, ప్రత్యుపకారానికి కుంతి, కుటుంబ సంరక్షణానికి భీముడు మొదలైన పాత్రలను ఆదర్శంగా స్వీకరించారు. అలాగే దుర్వ్యసనాన్ని నిరసిస్తూ పాండురాజు కథ, పాపప్రతిఫలం ఎలాంటిదో చెప్పేందుకు దుర్యోధనుని పాత్ర ఉపయోగించారు.
విషయసూచిక[మార్చు]
మొదటిభాగము[మార్చు]
|
|
రెండవభాగము[మార్చు]
|
|
మూలాలు[మార్చు]
వర్గాలు:
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from అక్టోబరు 2016
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from అక్టోబరు 2016
- All articles covered by WikiProject Wikify
- All articles with dead external links
- తెలుగు పుస్తకాలు
- 1928 పుస్తకాలు
- 1931 పుస్తకాలు