సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము తెలుగు భాషలో ప్రచురించబడిన విజ్ఞాన సర్వస్వము . దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త మామిడిపూడి వెంకటరంగయ్య గారు వ్యవహరించారు.[1] [2]ఈ విజ్ఞానకోశ ప్రచురణ విషయము 1958 ప్రాంతములందు ఉస్మానియా విశ్వవిద్యాలయ మహా భవనమున నొకమూల చిన్న గదిలో తళుక్కుమని మెరసినది. దీని ధ్యేయమును ప్రకాశకు లొకచోట ఈ విధముగ చెప్పినారు : "విశ్వ విజ్ఞానమును సంజే పరూపములో ఆంధ్రకుటీర ప్రాంగ ణములకు గొని వచ్చుటే ఈ కోశము యొక్క లక్ష్యము."

సంపుటములు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మామిడిపూడి వేంకటరంగయ్య(సం.) (1958). ఆంధ్ర విజ్ఞాన కోశము (మొదటి సంపుటము).
  2. gdurgaprasad (2023-04-07). "–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )". సరసభారతి ఉయ్యూరు (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.

బయటి లింకులు[మార్చు]