సతీష్ వేగేశ్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సతీష్ వేగేశ్న భారతీయ చిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్.[1]

సతీష్ వేగేశ్న
జననం
జాతీయతభారతీయుడు
విద్యB.A
వృత్తిరచయిత
స్క్రీన్ రచయిత
దర్శకుడు
తల్లిదండ్రులు
  • సీతారామరాజు (తండ్రి)

ప్రారంభ జీవితం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జన్మించాడు. అతను బి.ఎ పూర్తి చేసి ఈనాడు దినపత్రిక లో 7 సంవత్సరాలు పనిచేశాడు.[2] రచయిత కావడానికి అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.

సినీ జీవితం[మార్చు]

అల్లరి నరేష్ నటించిన దొంగల బండి తన మొదటి చిత్రం.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. తరువాత గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య , సుబ్రమణ్యం ఫర్ సేల్, చిత్రాలకు హరీష్ శంకర్ ఆధ్వర్యంలో కథ, సంభాషణ రచయితగా పని కొనసాగించారు.ఆ తరువాత శతమానం భవతి కథతో నిర్మాత దిల్ రాజును సంప్రదించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇది జాతీయ అవార్డు , రాష్ట్ర నంది అవార్డును కూడా పొందింది.[3]

సినిమాల జాబితా[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Chowdhary, Y. Sunita (2017-01-20). "'Human emotions never get outdated'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-26.
  2. "Interview with Satish Vegesna about Shatamanam Bhavati by Maya Nelluri - Telugu cinema director". www.idlebrain.com. Retrieved 2020-01-26.
  3. "All you want to know about #VegesnaSatish". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-01-26.