ఎలక్టోరల్ కాలేజీలో 759 మంది భారత పార్లమెంటు సభ్యులు ఉన్నారు. 6 మంది అభ్యర్థులు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలు వెల్లడయ్యాయి. 400 ఓట్లు రావడంతో గోపాల్ స్వరూప్ పాఠక్ ఉప రాష్ట్రపతి గా ఎన్నికైనట్లు ప్రకటించారు. [2]