దివిసీమ: కూర్పుల మధ్య తేడాలు
చి చిన్న సవరణ ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit |
→ప్రసిద్ధ ఆలయాలు: అవనిగడ్డలోని ఆలయాన్ని కలిపాను ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు. |
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు. |
||
== |
== ఆలయాలు == |
||
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి. |
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి. |
||
=== అవనిగడ్డ === |
=== అవనిగడ్డ === |
||
ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్ర మూర్తి వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో '''లక్ష్మీపతిలంకా''' అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోడగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించారు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాహ శుద్ధి త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి. |
|||
== కూచిపూడి == |
|||
== ప్రముఖులు == |
== ప్రముఖులు == |
02:28, 4 జూన్ 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2019 జూన్ 4, 02:28 (UTC) (4 సంవత్సరాల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న మరియు సారవంతమైన ద్వీపం దివిసీమ.
భౌగోళిక స్థితి
దివిసీమ పులిగడ్డ(అవనిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది, ఇక్కడ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలవగా మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు, ఇది రేపల్లె మరియు పులిగడ్డను కలుపుతుంది. దివిసీమలో కూచిపూడి, మొవ్వ, సంగమేశ్వరం, నాగాయలంక, కోడూరు, హంసలదీవి, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం, ఘంటసాల గుర్తించదగ్గ ప్రదేశాలు. ఈ ప్రదేశ వైశాల్యం 1204 చ.కి.మీ. ఇది అధిక వర్షపాతం గల చిట్టడవి ప్రాంతం.[1]
చరిత్ర
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.
ఆలయాలు
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి.
అవనిగడ్డ
ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్ర మూర్తి వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో లక్ష్మీపతిలంకా అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోడగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించారు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాహ శుద్ధి త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి.
కూచిపూడి
ప్రముఖులు
- పింగళి వెంకయ్య - స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
- మండలి వెంకటకృష్ణారావు - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు మరియు గాంధేయవాది.
- ఘంటసాల వెంకటేశ్వరరావు - ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.
- వేటూరి సుందరరామ్మూర్తి - సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత.
- పసుపులేటి కన్నాంబ - ప్రసిద్ధ రంగస్థల నటి మరియు గాయని.
- మండలి బుద్ధ ప్రసాద్ - ప్రముఖ రాజకీయ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని.
- Kunapareddy Naga Chenchaiah (only person to receive the Vikram Sarabhai Award in South India)
- Myneni Hariprasada Rao (scientist)
- Simhadri Satyanarayana [politician]
- Ambati Brahmanaiah [Politician]
- Chandra Rajeswararao [Politician]
- Challapalli Raja [Politician]
- Purama Sridhar Babu(Diviseema Parirakshana Samithi)
- Naani [Actor]
- SriKanth [Actor]
- Venkat [Actor]
- Kanumuri Pirati [Business Tycoon]
- Simhadri Ramesh Babu [Politician]
ఉప్పెన
- ప్రధాన వ్యాసం 1977 ఆంధ్ర ప్రదేశ్ తుఫాను
ఈ ప్రాంతం నవంబరు 19, 1977 లో ఒక పెద్ద తుఫానుకు గురై మానవ జీవితాల సహా అపూర్వ నష్టాన్ని చవిచూసి ప్రపంచవ్యాప్త వార్తలకెక్కింది. ఈ సహజసిద్ధమైన విపత్తు ఫలితంగా 10,000 మంది ప్రజలు మరణించి ఉంటారని, అలాగే 10,00,000 జంతువులు మరణించి ఉంటాయని అంచనా వేశారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం కృషి చేశాయి.[2]
మూలాలు
- ↑ యద్దనపూడి, బాబూరావు. దివిసీమ పూర్వ చరిత్ర. pp. iii.
- ↑ Diviseema Social Service Society