దివిసీమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చిన్న సవరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
→‎ప్రసిద్ధ ఆలయాలు: అవనిగడ్డలోని ఆలయాన్ని కలిపాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 12: పంక్తి 12:
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.


== ప్రసిద్ధ ఆలయాలు ==
== ఆలయాలు ==
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి.
దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి.


=== అవనిగడ్డ ===
=== అవనిగడ్డ ===
ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్ర మూర్తి వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో '''లక్ష్మీపతిలంకా''' అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోడగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించారు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాహ శుద్ధి త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి.


== కూచిపూడి ==


== ప్రముఖులు ==
== ప్రముఖులు ==

02:28, 4 జూన్ 2019 నాటి కూర్పు

దివిసీమలో ఉన్న ప్రముఖ ఆలయాలు
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద వినాయకుని రాతి విగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న మరియు సారవంతమైన ద్వీపం దివిసీమ.

భౌగోళిక స్థితి

దివిసీమ పులిగడ్డ(అవనిగడ్డ) వద్ద డెల్టా ప్రాంతంలో ఏర్పడింది, ఇక్కడ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండుగా చీలిపోయింది. ఒక పాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలవగా మరో పాయ నాగాయలంక మండలంలోని గుల్లలమోద సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇటీవల ఒక కొత్త వంతెనను పులిగడ్డ వద్ద నిర్మించారు, ఇది రేపల్లె మరియు పులిగడ్డను కలుపుతుంది. దివిసీమలో కూచిపూడి, మొవ్వ, సంగమేశ్వరం, నాగాయలంక, కోడూరు, హంసలదీవి, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, పెదకళ్ళేపల్లి, శ్రీకాకుళం, ఘంటసాల గుర్తించదగ్గ ప్రదేశాలు. ఈ ప్రదేశ వైశాల్యం 1204 చ.కి.మీ. ఇది అధిక వర్షపాతం గల చిట్టడవి ప్రాంతం.[1]

చరిత్ర

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమకు విశిష్ట స్థానం ఉంది. ఆంధ్రలోని సీమ అనగా గుర్తువచ్చేయి రాయలసీమ దివిసీమ మరియు కొనసీమ. తెలుగు నాట్యకలలకు ఇది పుట్టినిల్లు. ఇక్కడ దాదాపుగా 100 ఆలయాలను ప్రతిష్టించారు, వాటిలో గణించదగినవి 32 ఆలయాలు.

ఆలయాలు

దివిసీమలో ఉన్న 100 ఆలయాలలో 8 ప్రసిద్ధమైనవి. అవి అవనిగడ్డ, కూచిపూడి, గణపేశ్వరం, ఘంటశాల, పెదకళ్ళేపల్లి, విశ్వనాథపల్లి, సంగమేశ్వరం, శ్రీకాకులం మరియు హంసలదేవి.

అవనిగడ్డ

ఈ గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి పొందిన లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయానికి నిలయం. ఈ ఆలయ శిల్పాకళా వైభవానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ ఆలయాన్ని శ్రీరామచంద్ర మూర్తి వారు ప్రతిష్టించారు. ఒకప్పుడు కృష్ణానదీ గర్భంలో లక్ష్మీపతిలంకా అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రదేశానికి వరదతాకిడి ఎక్కువుగా ఉండడంతో 2వ కులోత్తుంగ చోడగొంక దేవుడు ఆలయ గోపురాలను ప్రస్తుతమున్న చోటుకు తరలించారు. ఈ ఆలయంలో ప్రతియేటా వైశాహ శుద్ధి త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి.

కూచిపూడి

ప్రముఖులు

ఉప్పెన

ఈ ప్రాంతం నవంబరు 19, 1977 లో ఒక పెద్ద తుఫానుకు గురై మానవ జీవితాల సహా అపూర్వ నష్టాన్ని చవిచూసి ప్రపంచవ్యాప్త వార్తలకెక్కింది. ఈ సహజసిద్ధమైన విపత్తు ఫలితంగా 10,000 మంది ప్రజలు మరణించి ఉంటారని, అలాగే 10,00,000 జంతువులు మరణించి ఉంటాయని అంచనా వేశారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం కృషి చేశాయి.[2]

మూలాలు

  1. యద్దనపూడి, బాబూరావు. దివిసీమ పూర్వ చరిత్ర. pp. iii.
  2. Diviseema Social Service Society
"https://te.wikipedia.org/w/index.php?title=దివిసీమ&oldid=2666432" నుండి వెలికితీశారు