ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
వికీపీడియా నుండి
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలొ గల ఒక చూడవలసిన ప్రదేశము.
ఇది మే 19, 1977.[1]లొ దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 10 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.
తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982 లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.
విషయ సూచిక |
ఇందులోని జంతువులు మరియు పక్షులు [మార్చు]
దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.
- కోతులు : Common langur, rhesus కోతి, bonnet కోతి and fauna like mandrills, olive and sacred baboons.
- క్రూరమృగాలు : చిరుతపులి, పులులు, సింహాలు, pumas, jaguars, తోడేలు, నక్కలు, హైనా, మొసలి, ratel etc.
- సరీసృపాలు : కొండచిలువలు, తాబేలు, terrapins, Monitor బల్లి
- జంతువులు : ఏనుగు, Bison, Sambar, Spotted లేడి, and Thamin లేడి, Hippopotamus
- పక్షులు : Grey/ Rosy పెలికాన్, Pied hornbills, painted storks, నెమలి, బాతులు, ప్రేమ పక్షులు, చిలుక, macaws మొదలైనవి.