ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల

వికీపీడియా నుండి

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలొ గల ఒక చూడవలసిన ప్రదేశము.

ఇది మే 19, 1977.[1]లొ దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 4 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.

తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982 లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.

విషయ సూచిక

[మార్చు] ఇందులోని జంతువులు మరియు పక్షులు

దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.

[మార్చు] మూలాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు