కందుకూరు రెవెన్యూ డివిజను
స్వరూపం
| కందుకూరు రెవెన్యూ డివిజను | |
|---|---|
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | నెల్లూరు జిల్లా |
| ప్రధాన కార్యాలయం | కందుకూరు |
| మండలాల సంఖ్య | 7 |
కందుకూరు రెవెన్యూ డివిజను, (లేదా కందుకూరు డివిజను) ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని పరిపాలనా విభాగం. ఇది జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి. కందుకూరు పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]
చరిత్ర
[మార్చు]పాత ప్రకాశం జిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజను ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో భాగమైన కందుకూరు రెవెన్యూ డివిజను, 2022 ఏప్రిల్ 4 న ఈ రెవెన్యూ డివిజన్ SPSR నెల్లూరు జిల్లాకు మార్చబడింది. 2025 డిసెంబరు 31 న ఈ రెవెన్యూ డివిజను 7 మండలాలతో ప్రకాశం జిల్లాకు తిరిగి మార్చబడింది.
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]కందుకూరు రెవెన్యూ డివిజన్లో 7 మండలాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.