జాతీయ రహదారి 67 (భారతదేశం)
Jump to navigation
Jump to search
జాతీయ రహదారి 67 | |
---|---|
![]() | |
Route information | |
Length | 1,448 కి.మీ. (900 మై.) |
Major junctions | |
పశ్చిమం end | రాంనగర్, కర్ణాటక |
దక్షిణం end | కృష్ణపట్నం రోడ్డు, ఆంధ్ర ప్రదేశ్ |
Location | |
Country | India |
States | కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు |
Primary destinations | రాంనగర్ - హుబ్బళ్లి - బళ్లారి - గుత్తి - తాడిపత్రి - ముద్దునూరు - మైదుకూరు - నెల్లూరు - కృష్ణపట్నం రోడ్డు |
Highway system | |
జాతీయ రహదారి 67 (ఆంగ్లం: National Highway 63) (పాత సంఖ్య: జాతీయ రహదారి 63) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక లోని రాంనగర్ వద్ద ప్రారంభమై తాడిపత్రి గుండా ప్రయాణించి ఆంధ్ర ప్రదేశ్లొని కృష్ణపట్నం రోడ్డును కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 63 నుండి 67 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్ – 395.89 కి.మీ. (245.99 మై.)[2]
దారి[మార్చు]
- ఇది కర్ణాటకలో అంకోలా, యెల్లపురా, హలియాల్, హుబ్లీ, గడగ్,హోస్ పేట, తోరన్ గళ్ళు, బళ్ళారి పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
- ఇది ఆంధ్ర ప్రదేశ్లో గుంతకల్లు, గుత్తి పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
కూడళ్ళు[మార్చు]
- ఈ రహదారి అంకోలా వద్ద ఎన్.హెచ్.17తో కలుస్తుంది.
- ఈ రహదారి గుత్తి వద్ద ఎన్.హెచ్.7తో కలుస్తుంది.
- ఈ రహదారి హుబ్లీ వద్ద ఎన్.హెచ్.4తో కూడలి ఏర్పరుస్తుంది.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.