Jump to content

బొత్స ఝాన్సీ లక్ష్మి

వికీపీడియా నుండి
బొత్స ఝాన్సీ లక్ష్మి

పార్లమెంటు సభ్యులు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
తరువాత పూసపాటి అశోక్ గజపతి రాజు
నియోజకవర్గం విజయనగరం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-04-11) 11 ఏప్రిల్ 1964 (age 60)
రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి బొత్స సత్యనారాయణ
సంతానం సందీప్, అనూష
నివాసం విజయనగరం

శ్రీమతి డా|| బొత్సా జాన్సీ లక్ష్మి ప్రస్తుతం వున్న 15 వ లోక్ సభలో విజయనగరం లోక్ సభ నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాల్యము

[మార్చు]

11 ఏప్రిల్, 1964 లో రాజమండ్రిలో పుట్టారు. వీరి తల్లి దండ్రులు: శ్రీమతి మజ్జి కళావతి, శ్రీ మజ్జి రామారావు.

విద్య

[మార్చు]

వీరు ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, న్యాయ విద్యలో రెండు పీహెచ్‌డీలు కంప్లీట్‌ చేశారు.

కుటుంబము

[మార్చు]

వీరు .... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన శ్రీ బోత్స సత్య నారాయణ గారిని వివాహము చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తావనము

[మార్చు]

బొత్స ఝాన్సీ 2001 నుండి 2006 వరకు విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్‌గా, 2007లో బొబ్బిలి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఎంపీగా ఎన్నికై, ఆ తరువాత 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును అందుకుంది.[1]

అభిరుచులు

[మార్చు]

వీరికి ఆటలు, సామాజిక కార్యక్రమాలపై ఇష్టము ఎక్కువ.

సందర్శించిన విదేశాలు

[మార్చు]

వీరు జర్మనీ, ఇటలీ, నేపాల్, శ్రీ లంక, స్విట్జర్ లాండ్, అమెరికా, బ్రిటన్ దేశాలను సందర్శించారు.

పురస్కారాలు

[మార్చు]

వీరు 2002 -2003 సంవత్సరానికి గాను ఉత్తమ మహిళా అవార్డును పొందారు.

మూలాలు

[మార్చు]

https://web.archive.org/web/20130201162904/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4218

  1. TV9 Telugu (14 August 2023). "ఏపీ హైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి.. రాజకీయాల్లో ఉంటూనే నిత్య విద్యార్థిగా కొనసాగిన ఝాన్సీ." Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)