మధిర సుబ్బన్న దీక్షితులు
Jump to navigation
Jump to search
మధిర సుబ్బన్న దీక్షితులు (1868-1928) కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాశీయాత్రలో వేసుకునే ప్రతి మాజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.[1][2]
తెలుగు సినిమా[మార్చు]
అతను రాసిన కథలు తెలుగు సినిమాలుగా నిర్మితమయ్యాయి.[3]
- గుళేబకావళి కథ (1962) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా) [4]
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
- పాతాళ భైరవి (1951)
- నవ్వితే నవరత్నాలు (1951) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
- కీలు గుర్రం (1949) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
మూలాలు[మార్చు]
- ↑ "'Kasi Majili Kathalu' A Dictionary for Fantasies". cinejosh.com. Retrieved 30 September 2016.
- ↑ Vaijayanthi. "రెక్కల పుస్తకం". sakshi.com. Jagati Publications. Retrieved 30 September 2016.
- ↑ IMDB:Internet Movie Database
- ↑ http://www.thehindu.com/features/friday-review/Blast-from-the-past-GULEBAKAVALI-KATHA-1962/article14583602.ece
బాహ్య లంకెలు[మార్చు]
- "నేటి జాతక కథలు, కాశీ మజిలీలు". పుస్తకం (in ఇంగ్లీష్). 2010-10-29. Retrieved 2020-04-21.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మధిర సుబ్బన్న దీక్షితులు పేజీ
![]() |
వికీసోర్స్ లో: |