1537

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1537 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1534 1535 1536 - 1537 - 1538 1539 1540
దశాబ్దాలు: 1510లు 1520లు - 1530లు - 1540లు 1550లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

బసవనగుడి నందీశ్వరాలయం, బెంగళూరు
  • జనవరి: బిగోడ్ తిరుగుబాటు, ఇంగ్లాండ్ యొక్క హెన్రీ VIII కు వ్యతిరేకంగా రోమన్ కాథలిక్కులు చేసిన తిరుగుబాటు.
  • ఫిబ్రవరి 19: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.
  • జూలై 22: అంబర్ రాజు భీం సింగ్ వారసుడిగా రతన్ సింగ్ గద్దె నెక్కాడు
  • ఆగస్టు 15: పరాగ్వే రాజధాని అసన్షన్ స్థాపన జరిగింది.
  • ఆగస్టు - సెప్టెంబర్: ఒట్టోమన్ సామ్రాజ్యం కోర్ఫూ ద్వీపాన్ని పట్టుకోవడంలో విఫలమైంది. అయితే, ఈ సంవత్సరం పారోస్, అయోస్ దీవులను ఆక్రమించుకుంది.
  • స్పెయిన్ దేశస్థులు బంగాళాదుంపను ఐరోపాకు తీసుకువచ్చారు.
  • బెంగళూరు గురించి మొట్ట మొదటి ప్రస్తావన
  • విజయనగర రాజ్య సామంతరాజు కెంపెగౌడ, బెంగళూరు బసవనగుడి లోని నందీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
  • ఉత్తర ప్రదేశ్ లోని బరేలి పట్టణాన్ని జగత్ సింగ్ స్థాపించాడు. తన కుమారులు బంసల్ దేవ్, బరాల్ దేవ్ ల పేరిట ఈ పట్టణానికి పేరు పెట్టాడు.[1]

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

జూలై 22: అంబర్ రాజు భీం సింగ్

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Action Plan For The Control of Air Pollution in Bareilly City - IIT Delhi" (PDF).
"https://te.wikipedia.org/w/index.php?title=1537&oldid=3265799" నుండి వెలికితీశారు