1844
1844 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1841 1842 1843 - 1844 - 1845 1846 1847 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- అక్టోబర్ 2: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
జననాలు[మార్చు]
- డిసెంబర్ 29: ఉమేష్ చంద్ర బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు.