విశాఖ స్టీల్ ప్లాంట్: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ విశాఖ ఉక్కు కర్మాగారం ను విశాఖ స్టీల్ ప్లాంట్ కు తరలించారు: మరింత సరియైన పేరు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వికీ శైలి ప్రకారం సవరణలు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox company |
{{Infobox company |
||
| name = విశాఖ |
| name = విశాఖ స్టీల్ ప్లాంట్ |
||
| type = పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ |
| type = పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ |
||
| logo = |
| logo = |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
| owner = రాష్ట్రీయ ఇస్పాత్ నిగం |
| owner = రాష్ట్రీయ ఇస్పాత్ నిగం |
||
| industry = ఉక్కు |
| industry = ఉక్కు |
||
| location = విశాఖపట్నం, భారతదేశం |
| location = [[విశాఖపట్నం]], [[భారతదేశం]] |
||
| key_people = కపిల్, |
| key_people = కపిల్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ |
||
| products = Forged Rounds <br /> re-bars <br /> Rounds <br /> Wire rods Coil <br /> Structurals |
| products = Forged Rounds <br /> re-bars <br /> Rounds <br /> Wire rods Coil <br /> Structurals |
||
| revenue = |
| revenue = |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
}} |
}} |
||
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel) గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' |
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel) గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' , భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, [[విశాఖపట్టణం]] నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు. కర్మాగారం ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నాయి. 2010 నవంబరు 10న '''నవరత్న''' హోదా పొందింది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది. |
||
==చరిత్ర== |
==చరిత్ర== |
||
[[File:Pylon at Vizag Steel Plant 01.jpg|thumb|260x260px|వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం]] |
[[File:Pylon at Vizag Steel Plant 01.jpg|thumb|260x260px|వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం]] |
||
'''[[విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు]]''' అంటూ తమనంపల్లి అమృతరావు |
'''[[విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు]]''' అంటూ తమనంపల్లి అమృతరావు మరణ నిరాహారదీక్షతో "విశాఖఉక్కు ఆంధ్రులహక్కు" అనే 1966 అక్టోబరు, 15న ప్రారంభమైంది. ఆ ఉద్యమం మొదలు తరువాత పదిరోజులకు దివంగత తెన్నేటి "అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసారు. [[తెన్నేటి విశ్వనాధం]], అమృతరావు ధీక్షకు సానుభూతిగా నాడు నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని [[ఇందిరా గాంధీ]], నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే1966 నవంబరు, 3 న ఉద్యమనేత అమృతరావుకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది.1970 ఏప్రిల్ 17 న విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలు 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. [[1971]] జనవరి 20న అప్పటి ప్రధాని [[ఇందిరా గాంధీ]] చేతులు మీదుగా కర్మాగార శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. |
||
1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది. |
1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది.1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది. |
||
1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) |
1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) నుండి, విడివడి RINL గా గుర్తింపు పొందాయి.. |
||
33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, |
33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించాడు. |
||
==విభాగాలు== |
==విభాగాలు== |
||
కర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు |
కర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు |
||
* రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ ( |
* రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ (Raw Material Handling Plant - RMHP) |
||
* కోక్ ఒవెన్, కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant) |
* కోక్ ఒవెన్, కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant) |
||
* సింటర్ ప్లాంట్ (Sinter Plant) |
* సింటర్ ప్లాంట్ (Sinter Plant) |
||
పంక్తి 50: | పంక్తి 50: | ||
*ఎ.ఎస్. అండ్ ఎఫ్.ఎ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. ఎస్. మచేంద్రనాథన్. |
*ఎ.ఎస్. అండ్ ఎఫ్.ఎ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. ఎస్. మచేంద్రనాథన్. |
||
*జాయింట్ సెక్రటరీ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. డా. దలిప్ సింగ్, ఐ.ఎ.ఎస్. |
*జాయింట్ సెక్రటరీ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. డా. దలిప్ సింగ్, ఐ.ఎ.ఎస్. |
||
*'''పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ (స్వతంత్ర) డైరెక్టర్లు.''' |
*'''పార్ట్ టైమ్ నాన్ - అఫీషియల్ (స్వతంత్ర) డైరెక్టర్లు.''' |
||
*ఎపివిఎన్ శర్మ |
*ఎపివిఎన్ శర్మ |
||
*స్వాష్పవన్ సింగ్ |
*స్వాష్పవన్ సింగ్ |
||
*హెచ్.ఎస్. చహర్ |
*హెచ్.ఎస్. చహర్ |
||
*డా. యు.డి.చౌబే |
*డా. యు.డి.చౌబే |
||
*చీఫ్ విజిలెన్స్ అధికారి |
*చీఫ్ విజిలెన్స్ అధికారి - శ్రీనివాస్ గల్గలి, ఐ.టి.ఎస్. |
||
*జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ). |
*జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ). |
||
*ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 2011 ఆగస్టు 12 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది. |
*ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 2011 ఆగస్టు 12 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది. |
||
'''పదవి ........... ................... పేరు.................. పదవి స్వీకరించిన తేది.''' |
'''పదవి ........... ................... పేరు.................. పదవి స్వీకరించిన తేది.''' |
||
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ ..............2011 ఆగస్టు 12 |
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ .............. 2011 ఆగస్టు 12 |
||
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............2011 ఆగస్టు 12 |
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............ 2011 ఆగస్టు 12 |
||
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు ..........2011 ఆగస్టు 12 |
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు .......... 2011 ఆగస్టు 12 |
||
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............2011 ఆగస్టు 12 |
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ............... 2011 ఆగస్టు 12 |
||
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........2011 ఆగస్టు 12 |
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) - ఎన్.ఎస్ సుధాకర్ ........... 2011 ఆగస్టు 12 |
||
==పూర్వపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు== |
==పూర్వపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు== |
13:10, 17 జూన్ 2021 నాటి కూర్పు
Type | పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ |
---|---|
పరిశ్రమ | ఉక్కు |
స్థాపన | 1971 |
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | విశాఖపట్నం, భారతదేశం |
Areas served | ప్రాంతాల సేవలు |
Key people | కపిల్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ |
Products | Forged Rounds re-bars Rounds Wire rods Coil Structurals |
Owner | రాష్ట్రీయ ఇస్పాత్ నిగం |
Website | www |
వైజాగ్ స్టీల్ (Vizag Steel) గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం , భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు. కర్మాగారం ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నాయి. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందింది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.
చరిత్ర
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తమనంపల్లి అమృతరావు మరణ నిరాహారదీక్షతో "విశాఖఉక్కు ఆంధ్రులహక్కు" అనే 1966 అక్టోబరు, 15న ప్రారంభమైంది. ఆ ఉద్యమం మొదలు తరువాత పదిరోజులకు దివంగత తెన్నేటి "అఖిలపక్ష సంఘం ఏర్పాటు చేసారు. తెన్నేటి విశ్వనాధం, అమృతరావు ధీక్షకు సానుభూతిగా నాడు నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ, నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిచే1966 నవంబరు, 3 న ఉద్యమనేత అమృతరావుకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది.1970 ఏప్రిల్ 17 న విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలు 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. 1971 జనవరి 20న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేతులు మీదుగా కర్మాగార శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది.1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.
1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) నుండి, విడివడి RINL గా గుర్తింపు పొందాయి..
33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలోని తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించాడు.
విభాగాలు
కర్మాగారం మొత్తంగా, 35 మైళ్ళ మేర 25 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. సంస్థలోని విభాగాలు
- రా మెటీరియల్ హాండ్లింగ్ ప్లాంట్ (Raw Material Handling Plant - RMHP)
- కోక్ ఒవెన్, కోల్ కెమికల్ ప్లాంట్ (Coke Ovens and Coal Chemical Plant)
- సింటర్ ప్లాంట్ (Sinter Plant)
- బ్లాస్ట్ ఫర్నెస్ (సెగ కొలిమి)
- స్టీల్ మెల్ట్ షాప్, కంటిన్యుస్ కాస్టింగ్ (Steel Melt Shop and Continuous Casting)
- లైట్ & మీడియం మర్చంట్ మిల్ల్ (Light and Medium Merchant Mill)
- మీడియం మర్చంట్ & స్ట్రక్చరల్ మిల్ల్ (Medium Merchant and Structural Mill)
- వైర్ రాడ్ మిల్ల్ (Wire Rod Mill)
- థర్మల్ పవర్ ప్లాంట్ (THERMAL POWER PLANT)
ఉక్కుకర్మాగారం అధికార్ల వివరాలు
- సి ఎండి (ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్).... పి. మధుసుదన్.
- డైరెక్టర్ (పర్సనల్)..................వై.ఆర్.రెడ్డి.
- డైరెక్టర్ (ఆపరేషన్స్)................. ఉమేష్ చంద్ర.
- డైరెక్టర్ (ఫైనాన్స్) .................. పి.మధుసూదన్.
- డైరెక్టర్ (కమర్షియల్)................. టి.కె. చాంద్.
- ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు.
- ఎ.ఎస్. అండ్ ఎఫ్.ఎ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. ఎస్. మచేంద్రనాథన్.
- జాయింట్ సెక్రటరీ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. డా. దలిప్ సింగ్, ఐ.ఎ.ఎస్.
- పార్ట్ టైమ్ నాన్ - అఫీషియల్ (స్వతంత్ర) డైరెక్టర్లు.
- ఎపివిఎన్ శర్మ
- స్వాష్పవన్ సింగ్
- హెచ్.ఎస్. చహర్
- డా. యు.డి.చౌబే
- చీఫ్ విజిలెన్స్ అధికారి - శ్రీనివాస్ గల్గలి, ఐ.టి.ఎస్.
- జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ).
- ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 2011 ఆగస్టు 12 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
పదవి ........... ................... పేరు.................. పదవి స్వీకరించిన తేది.
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ .............. 2011 ఆగస్టు 12
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............ 2011 ఆగస్టు 12
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు .......... 2011 ఆగస్టు 12
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ............... 2011 ఆగస్టు 12
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) - ఎన్.ఎస్ సుధాకర్ ........... 2011 ఆగస్టు 12
పూర్వపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు
- బి.కె. పాండా ...... సెప్టెంబరు 2004
- డి.కె.సింగ్ ....... 2002 ఆగస్టు 3
- డా. బి.ఎన్.సింగ్... 2002 జూలై 27
- వై. శివసాగర రావు
- పి.కె.బిష్ణోయ్
ప్రమాదాలు
కొత్తగా ఏర్పాటు చేయబడిన ఆక్సిజన్ ప్లాంట్ ని పరీక్షిస్తున్న సమయంలో (2012 జూన్ 13న), జరిగిన భారీ విస్ఫోటనంలో 19 మంది మృతి చెందారు. [1] కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
మూలాలు
బయటి లింకులు
- అధికారిక సైటు Archived 2011-02-03 at the Wayback Machine
- పత్రికా ప్రకటనలు