అక్కిరాజు రమాపతిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కిరాజు రమాపతిరావు
అక్కిరాజు రమాపతిరావు
జననంఅక్కిరాజు రమాపతిరావు
1934, మే 4.
గుంటూరు జిల్లా,మాచవరం మండలంలోని వేమవరం
నివాస ప్రాంతంవేమవరం
ఇతర పేర్లుమంజుశ్రీ
వృత్తిపరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ
ప్రసిద్ధిరచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
మతంహిందూ
తండ్రిరామయ్య
తల్లిఅన్నపూర్ణమ్మ

అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ పేరుతో ప్రసిద్ధులు ) తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

"మంజుశ్రీ" అనే కలం పేరుతో రచనలు చేసిన ఈయన జననం: 1934, మే 4. పుట్టిన ఊరు: గుంటూరు జిల్లా, మాచవరం మండలంలోని వేమవరం. తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య

విద్య, ఉధ్యోగం[మార్చు]

రచనలు, అవార్డులు[మార్చు]

  • వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర" అనే పరిశోధవా గ్రంథానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
  • వీరు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర లోని దీక్ష, పురాతన ప్రకరణాలను 2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.[1]
  • నవ్యసాహితీలహరి - యువభారతి ప్రచురణ
  • కంచి మీదుగా నా అరుణాచలయాత్ర
  • అక్కిరాజు రమాపతిరావు. "ప్రతిభామూర్తులు". Retrieved 2018-09-23.

మూలాలు[మార్చు]

  1. పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర (దీక్ష, పురాతన ప్రకరణాలు) (వచనం), అక్కిరాజు రమాపతిరావు, సుపథ ప్రచురణలు, 2003.

వెలుపలి లంకెలు[మార్చు]