ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో

ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం[1] 2007 జూన్ 26 న ప్రారంభమైంది. పండ్ల ఉత్పత్తి పెంచటానికి, ఉత్పాదకత పెంపు, పండ్ల వ్యాపారాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము నుండి, పండ్లకి సంబంధించిన విభాగాలు దీనిలోకి మార్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం, వెంకటరామన్నగూడెంలో దీని ముఖ్య కార్యాలయం ఉంది.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము". Archived from the original on 2010-08-20. Retrieved 2010-06-12.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]