ఓం నమో వేంకటేశాయ
Jump to navigation
Jump to search
ఓం నమో వేంకటేశాయ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | జె.కె.భారవి |
నిర్మాత | ఎ.మహేశ్ రెడ్డి |
నటవర్గం | అక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.
కథ[మార్చు]
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు. [1]
నటీనటులు[మార్చు]
- రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
- వేంకటేశ్వర స్వామి గా సౌరభ్ జైన్
- అనుష్క
- గోవింద రాజులు గా రావు రమేష్
- సంపత్ రాజ్
- వెన్నెల కిషోర్
- గుండు సుదర్శన్
- అనుభవానంద స్వామి గా సాయికుమార్
- బ్రహ్మానందం
- సుధీర్
- రాంప్రసాద్
మూలాలు[మార్చు]
- ↑ సతీష్ రెడ్డి. "ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Archived from the original on 5 మార్చి 2017. Retrieved 5 March 2017.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)