కె మదన్మోహన్రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాపారవేత్తగా ఇండస్ట్రియల్ లిస్టుగా పేరున్న మదన్మోహన్రావు నియోజకవర్గంలో ప్రజలందరికీ సుపరిచితులు .

ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న మదన్ మోహన్ రావు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు .

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి తన ప్రతిభను చూపిస్తూ పార్టీ పటిష్ఠతకు ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు మదన్ మోహన్ రావు.

అలాగే నియోజకవర్గంలో బూత్ లెవెల్ నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి దాదాపు 600 గ్రామాలు సైకిల్ పైన పర్యటించి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

2018 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు మదన్ మోహన్ రావు .

2023 తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో భారత్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు మదన్ మోహన్ రావు.

అనేక సేవా, సామాజిక కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాలు హెల్త్ క్యాంపులు మిగతా ఇతర అంశాలు మధురమోహన్ గెలుపుకి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు.

మూలాలు[మార్చు]

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.