బ్రహ్మంగారిమఠం మండలం
Jump to navigation
Jump to search
బ్రహ్మంగారిమఠం | |
— మండలం — | |
వైఎస్ఆర్ పటములో బ్రహ్మంగారిమఠం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో బ్రహ్మంగారిమఠం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°50′29″N 78°52′49″E / 14.841267°N 78.880234°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ |
మండల కేంద్రం | బ్రహ్మంగారిమఠం |
గ్రామాలు | 18 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 34,396 |
- పురుషులు | 17,873 |
- స్త్రీలు | 16,523 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 54.01% |
- పురుషులు | 70.30% |
- స్త్రీలు | 36.27% |
పిన్కోడ్ | {{{pincode}}} |
బ్రహ్మంగారిమఠం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
- ఆంధ్ర ప్రదేశ్ లో పేరెన్నిక గల అతి ప్రాచీన పుణ్యక్షేత్రం. అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కాలజ్ఞానం రచించిన, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ దైవ స్వరూపులు అయిన, జగద్గురువు శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు, జీవసమాధి గావించిన మహాక్షేత్రం బ్రహ్మం గారి మఠం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్య క్షేత్రం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
- మండల కేంద్రము బ్రహ్మంగారిమఠం
- గ్రామాలు 18
- ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
- జనాభా (2001) - మొత్తం 34,396 - పురుషులు 17,873 - స్త్రీలు 16,523
- అక్షరాస్యత (2001) - మొత్తం 54.01% - పురుషులు 70.30% - స్త్రీలు 36.27%
గ్రామాలు[మార్చు]
- గంగిరెడ్డిపల్లె
- బూదవాడ
- డి.లింగంపల్లె (నిర్జన గ్రామం)
- డి.నరసింహాపురం (నిర్జన గ్రామం)
- దర్భవారి అగ్రహారం
- దిగువ నేలటూరు
- దిరసవంచ
- ఎగువ నేలటూరు
- జీ.నరసింహాపురం
- గొడ్లవీడు
- గుండాపురం
- జంగమ్రాజుపల్లె
- మల్లేపల్లె
- ముడుమాల
- నాగిసెట్టిపల్లె
- పలుగురాళ్లపల్లె (బ్రహ్మంగారిమఠం)
- పాపిరెడ్డిపల్లె
- రేకలకుంట
- సోమిరెడ్డిపల్లె
- టీ.సౌదరవారిపల్లె
- గొల్లపల్లి.ఎస్
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2019-01-17.