Coordinates: 14°43′34″N 78°43′55″E / 14.726°N 78.732°E / 14.726; 78.732

ఎస్. మైదుకూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°43′34″N 78°43′55″E / 14.726°N 78.732°E / 14.726; 78.732
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంమైదుకూరు
Area
 • మొత్తం688 km2 (266 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం81,019
 • Density120/km2 (300/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి984


మైదుకూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ పట్టణం రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కింది. తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణం ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 72,356 - అందులో పురుషులు 36,899 - స్త్రీలు 35,457.అక్షరాస్యత మొత్తం 57.58% - పురుషులు అక్షరాస్యత 72.68% - స్త్రీలు అక్షరాస్యత 41.91%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అన్నలూరు
  2. ఆదిరెడ్డిపల్లె
  3. గడ్డమయ్యపల్లె
  4. గంజికుంట
  5. లింగాలదిన్నె
  6. మిట్టమానిపల్లె
  7. ముదిరెడ్డిపల్లె
  8. ఎన్.మైదుకూరు
  9. నంద్యాలంపేట
  10. వనిపెంట
  11. ఎస్. మైదుకూరు
  12. శెట్టివారిపల్లె
  13. శివాపురం
  14. సోమయాజులపల్లె
  15. తిప్పిరెడ్డిపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]