ఎస్. మైదుకూరు మండలం
Jump to navigation
Jump to search
![]() | |
Coordinates: 14°43′34″N 78°43′55″E / 14.726°N 78.732°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండల కేంద్రం | మైదుకూరు |
Area | |
• మొత్తం | 688 km2 (266 sq mi) |
Population (2011)[3] | |
• మొత్తం | 81,019 |
• Density | 120/km2 (300/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
మైదుకూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ పట్టణం రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కింది. తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణం ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 72,356 - అందులో పురుషులు 36,899 - స్త్రీలు 35,457.అక్షరాస్యత మొత్తం 57.58% - పురుషులు అక్షరాస్యత 72.68% - స్త్రీలు అక్షరాస్యత 41.91%
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- అన్నలూరు
- ఆదిరెడ్డిపల్లె
- గడ్డమయ్యపల్లె
- గంజికుంట
- లింగాలదిన్నె
- మిట్టమానిపల్లె
- ముదిరెడ్డిపల్లె
- ఎన్.మైదుకూరు
- నంద్యాలంపేట
- వనిపెంట
- ఎస్. మైదుకూరు
- శెట్టివారిపల్లె
- శివాపురం
- సోమయాజులపల్లె
- తిప్పిరెడ్డిపల్లె
రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]
- పప్పన పల్లె
- సుంకులు గారి పల్లె
- కుమ్మరి కొట్టాలు
- ఎల్లంపల్లె
- కేశాపురం
- పాత మామిల్ల పల్లి
- ఉత్సలవరం
- క్రిష్ణాపురం
- జంగంపల్లె
- కేశలింగాయపల్లె
మూలాలు[మార్చు]
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ Error: Unable to display the reference properly. See the documentation for details.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015