మంత్రాలయం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°56′31″N 77°25′41″E / 15.942°N 77.428°ECoordinates: 15°56′31″N 77°25′41″E / 15.942°N 77.428°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | మంత్రాలయము |
విస్తీర్ణం | |
• మొత్తం | 193 కి.మీ2 (75 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 61,294 |
• సాంద్రత | 320/కి.మీ2 (820/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1012 |
మంత్రాలయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం.
గ్రామాలు[మార్చు]
- బసపురం
- బుడూరు
- చేత్నిహళ్లి
- చిలకలదోన
- దిబ్బనదొడ్డి
- కాచాపురం
- కగ్గళ్లు
- కలుదేవకుంట
- మాధవరం
- మాలపల్లె
- మంచాల
- పరమనదొడ్డి
- రాచుమర్రి
- రాంపురం
- సింగరాజనహళ్లి
- సౌలహళ్లి
- సుగూరు
- సుంకేశ్వరి
- టీ.నారాయణపురం
- వీ.తిమ్మాపురం