మంత్రాలయం మండలం
Jump to navigation
Jump to search
మంత్రాలయము | |
— మండలం — | |
కర్నూలు పటములో మంత్రాలయము మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మంత్రాలయము స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 15°56′30″N 77°25′41″E / 15.94167°N 77.42806°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | మంత్రాలయము |
గ్రామాలు | 20 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 61,294 |
- పురుషులు | 30,466 |
- స్త్రీలు | 30,828 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.76% |
- పురుషులు | 54.63% |
- స్త్రీలు | 26.92% |
పిన్కోడ్ | 518345 |
మంత్రాలయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం.
గ్రామాలు[మార్చు]
- బసపురం
- బుడూరు
- చేత్నిహళ్లి
- చిలకలదోన
- దిబ్బనదొడ్డి
- కాచాపురం
- కగ్గళ్లు
- కలుదేవకుంట
- మాధవరం
- మాలపల్లె
- మంచాల
- పరమనదొడ్డి
- రాచుమర్రి
- రాంపురం
- సింగరాజనహళ్లి
- సౌలహళ్లి
- సుగూరు
- సుంకేశ్వరి
- టీ.నారాయణపురం
- వీ.తిమ్మాపురం