సత్తెనపల్లి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్తెనపల్లి రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
స్థాపన2022 ఏప్రిల్ 4
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలనా కేంద్రంసత్తెనపల్లి
Time zoneUTC+05:30 (IST)

సత్తెనపల్లి రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాలు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా పల్నాడు జిల్లాతో పాటు 2022 ఏప్రిల్ 4 న ఏర్పడింది.[1]

డివిజను లోని మండలాలు[మార్చు]

ఈ రెవెన్యూ డివిజన్‌లో 9 మండలాలు ఉన్నాయి.[2]

  1. అచ్చంపేట మండలం
  2. అమరావతి మండలం
  3. బెల్లంకొండ మండలం
  4. క్రోసూరు మండలం
  5. ముప్పాళ్ల మండలం
  6. నకరికల్లు మండలం
  7. పెదకూరపాడు మండలం
  8. రాజుపాలెం మండలం
  9. సత్తెనపల్లి మండలం

మూలాలు[మార్చు]

  1. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 3 April 2022. Retrieved 31 May 2022.

వెలుపలి లంకెలు[మార్చు]