గోపవరం (ముసునూరు): కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 124: | పంక్తి 124: | ||
==గ్రామములో రాజకీయాలు== |
==గ్రామములో రాజకీయాలు== |
||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ నందిగం శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [] |
|||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
||
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం. |
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం. |
12:34, 3 డిసెంబరు 2016 నాటి కూర్పు
గోపవరం (ముసునూరు) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముసునూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,252 |
- పురుషుల సంఖ్య | 3,186 |
- స్త్రీల సంఖ్య | 3,066 |
- గృహాల సంఖ్య | 1,697 |
పిన్ కోడ్ | 521 207 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
గోపవరం కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 207., యస్.టీ.డీ.కోడ్ = 08656.
[1]
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామానికి దగ్గరలో బలివే తిరుణాళ్ళు జరిగే ఊరు ఉన్నందున దీనిని బలివే గోపవరం (బలేగోపారం) అనికూడా అంటారు. పెదపాటివారి గూడెం దీని శివారు గ్రామము.
గ్రామ భౌగోళికం
[2] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో దేవరగుంట, తుక్కులూరు, కొర్లగుంట, మోర్సపూడి, రామన్నగూడెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
నూజివీడు, అగిరిపల్లి, బాపులపాడు, లింగపాలెం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
ధర్మాజిగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 47 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు పాఠశాల.
గ్రామములో మౌలిక వసతులు
బ్యాంకులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫొన్ నం. 08656/227227.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ నందిగం శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. []
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు
ఈ వూరిలో పుగాకు, మామిడి ప్రధానమైన పంటలు. ఇంకా కూరగాయలు, (కనకాంబరం)ఫూలు, వరి, కొబ్బరి, ప్రొద్దు తిరుగుడు వ్యవసాయం కూడా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో పామాయిల్ సాగు పెరుగుతున్నది. చుట్టుప్రక్కల అడవి భూముల్లో జీడిమామిడి తోటలు బాగా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా కరెంటు బావులద్వారా జరుగుతున్నది. చెరువులక్రింద కొద్దిపాటి వ్యవసాయం ఉంది.
గ్రామములోని ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
ఈ గ్రామవాసియైన శ్రీ కోటగిరి హనుమంతరావుగారు ఈ గ్రామ సర్పంచిగా 1966 నుండి 1981 వరకూ 17 ఏళ్ళు పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన, 1983, 1985, 1989, 1994 లలో నూజివీడు శాసనసభ్యునిగా పోటీచేసి వరుసగా విజయం సాధించారు. [2]
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 6,252 - పురుషుల సంఖ్య 3,186 - స్త్రీల సంఖ్య 3,066 - గృహాల సంఖ్య 1,697
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6134. ఇందులో పురుషుల సంఖ్య 3139, స్త్రీల సంఖ్య 2995, గ్రామంలో నివాసగృహాలు 1614 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1566 హెక్టారులు.
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో దేవరగుంట, తుక్కులూరు, కొర్లగుంట, మోర్సపూడి, రామన్నగూడెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Gopavaram". Retrieved 21 June 2016.
{{cite web}}
: External link in
(help)|title=
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-12; 8వపేజీ.