ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తాను 1830-31లో చేసిన కాశీయాత్రను కాశీయాత్రచరిత్రగా గ్రంథస్తం చేశారు. ఈ గ్రంథం 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో భారతదేశ సామాజిక, రాజకీయ స్థితిగతులకు ముఖ్యమైన ఆధారాల్లో ఒకటిగా నిలుస్తోంది.[1] ప్రామాణిక సామాజిక చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనలో సురవరం ప్రతాపరెడ్డి 19వ శతాబ్ది సమాజిక చరిత్రకు గాను ఈ గ్రంథంపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. ఆ ప్రాధాన్యత సంతరించుకున్న కాశీయాత్ర జరిగిన ప్రాంతాలు, తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.[2]

యాత్ర[మార్చు]

1830 మే నెల[మార్చు]

జూన్[మార్చు]

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

యితర లింకులు[మార్చు]