జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
రకం | డిగ్రీ కళాశాల, అటానమస్ కళాశాల |
---|---|
స్థానం | గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల (చిన్నగా జెకేసీ కళాశాల), గుంటూరు జిల్లాకు చెందిన విద్యాసంస్థ. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి పేరు మీదుగా దీన్ని స్థాపించారు.[1] గుంటూరు జిల్లాబోర్డుకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించాడు.[2] ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ శాసన మండలికి 18 సంవత్సరాలుగా సభ్యునిగా వ్యవహరించాడు. అతని కుమారుడు జాగర్లమూడి చంద్రమౌళి ఈ కళాశాలను 1968లో స్థాపించాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ "J K C College".
- ↑ Census of India, 1961, Vol. 2, Part 2, Issue 21; p. 19
- ↑ వికాస్ పీడియా, రచయిత. "గుంటూరు". వికాస్ పీడియా. Retrieved 24 December 2016.