రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, శ్రీకాకుళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, శ్రీకాకుళం
రకంప్రభుత్వ సంస్థ
స్థాపితం2008
వైస్ ఛాన్సలర్Dr. C.V. రావు
ప్రధానాధ్యాపకుడుDr. A. కృష్ణవేణి M.D
అండర్ గ్రాడ్యుయేట్లుసంవత్సరానికి 150
స్థానంశ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, శ్రీకాకుళం (రిమ్స్ శ్రీకాకుళం) అనేది శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాల. ఇది ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది.[1]

చదువులు[మార్చు]

కళాశాలలో అందించే ప్రధాన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు MBBS (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ) కోర్సు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అర్హత ఇంటర్మీడియట్ (10+2) లేదా వృక్షశాస్త్రం, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో సమానమైన విద్య. సాధారణ ప్రవేశ పరీక్ష నీట్ ర్యాంకులపై ఆధారపడి, N.T.R. హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఈ కళాశాలల్లో సీట్లను నింపుతుంది.

తీసుకొనుట[మార్చు]

ఈ సంస్థ ప్రస్తుతం సంవత్సరానికి 150 MBBS సీట్లతో విద్యార్థులను తీసుకుంటుంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "About Government Medical College, Srikakulam". Archived from the original on 6 జూన్ 2019. Retrieved 6 June 2019.

వెలుపలి లంకెలు[మార్చు]