జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
పంక్తి 94: | పంక్తి 94: | ||
==గ్రామ చరిత్ర== |
==గ్రామ చరిత్ర== |
||
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref> |
|||
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు === |
|||
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి. |
|||
=== పామర్రు మండలం === |
|||
పామర్రు మండలంలోని [[అడ్డాడ]], [[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]], [[ఐనంపూడి (పామర్రు)|ఐనంపూడి]], [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]], [[కొండిపర్రు]], [[కురుమద్దాలి]], [[కొమరవోలు (పామర్రు)|కొమరవోలు]], [[జమిగొల్వేపల్లి]], [[జమిదగ్గుమిల్లి|జామిదగ్గుమల్లి]], [[జుజ్జవరం]], [[పసుమర్రు (పామర్రు మండలం)|పసుమర్రు]], [[పామర్రు]], [[పెదమద్దాలి]], [[బల్లిపర్రు (పామర్రు)|బల్లిపర్రు]], [[రాపర్ల(పామర్రు మండలం)|రాపర్ల]] మరియు [[రిమ్మనపూడి]] గ్రామాలు ఉన్నాయి. |
|||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
03:02, 22 ఆగస్టు 2016 నాటి కూర్పు
జమిగొల్వేపల్లి | |
— రెవిన్యూ గ్రామం pin code 521322 — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పామర్రు |
ప్రభుత్వం | |
- సర్పంచి | venkata ratnam |
జనాభా (2011) | |
- మొత్తం | 2,545 |
- పురుషుల సంఖ్య | 1,252 |
- స్త్రీల సంఖ్య | 1,293 |
- గృహాల సంఖ్య | 813 |
పిన్ కోడ్ | 521322 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
జమిగొల్వేపల్లి {Golvepalli (Zami)}, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 322., ఎస్.టి.డి.కోడ్ = 08674.
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
గుడివాడ, పెడన, మచిలీపత్నం, తెనాలి
సమీప మండలాలు
పామర్రు, గుడివాడ, వుయ్యూరు, గుడ్లవల్లేరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 42 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- కుమారి వల్లభనేని శోభ స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
- శాఖా గ్రంధాలయం:- గ్రామములోని ఈ గ్రాంధాలయం గ్రేడ్-3 గ్రంధాలయం.
గ్రామంలో మౌలిక వసతులు
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
బ్యాంకులు
ఆంధ్రా బ్యాంకు. ఫోన్ నం. 08674/258249.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిధిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,డిసెంబరు-29న శంఖుస్థాపన నిర్వహించినారు. భవన నిర్మాణం 2014,ఫిబ్రవరి-2న పూర్తి అయినది. 2015,ఏప్రిల్ నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉన్నది. [1]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
వ్యవసాయ అవసరాలకు నీరు పుష్కలంగా లభిస్తుంది.
గ్రామ పంచాయతీ
2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వల్లభనేని వెంకటరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, వైశాఖపౌర్ణమి సందర్భంగా, 2016,మే-19వ తేదీ గురువారంనుండి 22వ తేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మీదనే జీవిస్తున్నారు.
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఈ గ్రామానికి చెందిన శ్రీ లింగమనేని సూర్యనారాయణరావు, 4 సంవత్సరాలనుండి సేంద్రియ వ్యవసాయంచేయుచూ సత్ఫలితాలు సాంధించుచున్నందుకు, జిల్లాలోనే ఉత్తమ రైతుగా ఎంపికైనారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2016,జనవరి-13న విజయవాడలోని సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా, రాష్ట్ర మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుగారి చేతులమీదుగా అందజేసినారు. [1]
రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య సలహాదారు శ్రీ చెరుకూరి వీరయ్య, ఈ గ్రామాన్ని అదర్శగ్రామం (స్మార్ట్ విలేజ్) ఈ తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,545 - పురుషుల సంఖ్య 1,252 - స్త్రీల సంఖ్య 1,293 - గృహాల సంఖ్య 813
- జనాభా (2001) -మొత్తం 2817 -పురుషులు 1414 -స్త్రీలు 1403 -గృహాలు 797 -హెక్టార్లు 417
.
మూలాలు
భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Zamigolvepalli". Retrieved 29 June 2016.
{{cite web}}
: External link in
(help)|title=
వెలుపలి లింకులు
[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-18; 23వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 29వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-17; 2వపేజీ.