రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:


== కథ ==
== కథ ==
ముగ్గురు యువకులు కలిసి నందిగామలోని ఓ పాత రాజమహల్ లోకి వస్తారు. అలా వచ్చిన వారు అక్కడ చనిపోతారు. ఆ రాజ మందిరం గురించిన రహస్యాన్ని చేధించాలి అని వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. అప్పటికే 34 మంది చనిపోవడంతో రా రాజమందిరాన్ని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. అక్కడి నుంచి ఒక 6 నెలలు గడిచాక మా టీవీ వారు ప్రభుత్వం చేత పర్మిషన్ ని సాధించి అదే రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాడికి 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు. ఈ ప్రోగ్రాం కోసం ఓ 7 మందిని సెలక్ట్ చేస్తారు.
[[నందిగామ]]లోని ఒక పాత రాజమహల్ లోకి ముగ్గురు యువకులు వెళ్ళి అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చిన 34మంది చనిపోవడంతో దానిని రాజమందిరాన్ని గవర్నమెంట్ మూసేస్తుంది. కొంతకాలం తరువాత ప్రభుత్వం అనుమతితో మా టీవీ ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేసి ఆ రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాళ్ళకి 3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం 7మందిని సెలక్ట్ చేస్తారు.


అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..

19:57, 8 నవంబరు 2019 నాటి కూర్పు

రాజు గారి గది
దర్శకత్వంఓంకార్
తారాగణంఅశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, పోసాని కృష్ణ మురళి, ధన్‌రాజ్, రాజీవ్ కనకాల, విద్యుల్లేఖ రామన్
ఛాయాగ్రహణంజ్ఞానం
కూర్పునాగరాజు
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థలు
వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2015 అక్టోబరు 16 (2015-10-16)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్3 crore (US$3,80,000)

రాజు గారి గది 2015, అక్టోబరు 16న భయానకమైన తెలుగు హాస్య చిత్రం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. దీనికి సీక్వెల్ గా రాజు గారి గది 2, రాజు గారి గది 3 సినిమాలు వచ్చాయి.

కథ

నందిగామలోని ఒక పాత రాజమహల్ లోకి ముగ్గురు యువకులు వెళ్ళి అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చిన 34మంది చనిపోవడంతో దానిని రాజమందిరాన్ని గవర్నమెంట్ మూసేస్తుంది. కొంతకాలం తరువాత ప్రభుత్వం అనుమతితో మా టీవీ ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేసి ఆ రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాళ్ళకి 3కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించి, ఈ ప్రోగ్రాం కోసం 7మందిని సెలక్ట్ చేస్తారు.

అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ఓంకార్
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: జ్ఞానం
  • కూర్పు: నాగరాజు
  • నిర్మాణ సంస్థ: వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్

పాటలు

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[1][2]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "లా లాల లాలల" (వాయిద్యం)  2:33
2. "సోనే మోరియా"    2:58
3. "చూ మంత్రకాళి"    3:10
8:41

ఇతర వివరాలు

ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా[3] వారు దీనికి సీక్వెల్ ను తీసి రాజు గారి గది 2 చిత్రాన్ని తీశారు. ఓంకార్[4] దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సమంత, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్[5] ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న విడుదలైంది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. రాజు గారి గది 3 అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18న విడుదలైంది.

మూలాలు

  1. "Raju Gari Gadhi (2015)". Music India Online.
  2. "Raju Gari Gadhi (2015) Songs Lyrics In Telugu". ANI LYRICS.
  3. "P.V.P. Cinema Signed Two High Budget Movies". Telugu Filmnagar. 1 November 2016.
  4. "Omkar to direct Nagarjuna?". Telugu Filmnagar. 10 October 2016.
  5. "Seerat Kapoor For Nagarjuna Raju Gari Gadhi 2". Telugu Filmnagar. 28 November 2016.

ఇతర లంకెలు