మనుషులు మమతలు
స్వరూపం
మనుషులు మమతలు ,1965 ఆగస్టు 27 న విడుదల. యద్దనపూడి సులోచనారాణి కథ అందించగా, కోటయ్య ప్రత్యగాత్మ దర్శకత్వంలో, ప్రసాద్ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జయలలిత,జగ్గయ్య , గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజశ్రీ మొదలగు వారు నటించగా, సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
| మనుషులు మమతలు (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ సహాయం: తాతినేని రామారావు |
|---|---|
| నిర్మాణం | ఎ.వి.సుబ్బారావు |
| కథ | యద్దనపూడి సులోచనారాణి |
| చిత్రానువాదం | కె.ప్రత్యగాత్మ |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, కొంగర జగ్గయ్య, జె.జయలలిత, రాజశ్రీ, రమణారెడ్డి, పి.హేమలత, ప్రభాకరరెడ్డి |
| సంగీతం | టి.చలపతిరావు, సహాయకుడు: కె.బాబూరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, టి.ఆర్.జయదేవ్ |
| నృత్యాలు | హీరాలాల్ |
| గీతరచన | దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, ఆత్రేయ |
| సంభాషణలు | ఆత్రేయ |
| ఛాయాగ్రహణం | పి.ఎస్.సెల్వరాజ్ |
| కళ | జి.వి.సుబ్బారావు, సహాయకుడు: జె.సూర్యనారాయణ |
| నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు_ వేణు
- సావిత్రి_ రాధ
- జయలలిత_ ఇందిర
- కొంగర జగ్గయ్య_ భాస్కర్
- గుమ్మడి వెంకటేశ్వరరావు_ రాజారావు
- తిక్కవరపు రమణారెడ్డి_ గోపాలం
- మందాడి ప్రభాకరరెడ్డి _ శేషు
- రాజశ్రీ _వాణి
- హేమలత_ కనకమ్మ.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
- కధ: యద్దనపూడి సులోచనారాణి
- సంగీతం: తాతినేని చలపతిరావు
- సహాయకుడు: కె.బాబురావు
- మాటలు: ఆచార్య ఆత్రేయ
- గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గాయకులు:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, టి.ఆర్.జయదేవ్
- ఛాయా గ్రహణం: పి ఎస్.సెల్వరాజ్
- ఎడిటింగ్: జె.కృష్ణస్వామి
- కళ: జి.వి.సుబ్బారావు , సహాయకుడు: జె.సూర్యనారాయణ
- నృత్యాలు: హీరాలాల్
- సహాయ దర్శకుడు: తాతినేని రామారావు
- నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
- నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
- పంపిణీదారులు:నవయుగ ఫిలింస్
- విడుదల:27:08:1965.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| నేను తాగలేదూ నాకు నిషా లేదు కొందరికి డబ్బు నిషా కొందరికీ క్లబ్బు నిషా లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిషా | దాశరథి | టి.చలపతిరావు | ఘంటసాల |
| సిగ్గేస్తోందా మొగ్గలాంటి చిన్నదీ బుగ్గమీద చిటికేస్తే సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా | సి.నారాయణరెడ్డి | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
| ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిదికాదు, జంటగా నీజత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు | ఆచార్య ఆత్రేయ | టి.చలపతిరావు | పి.సుశీల |
- ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను మెచ్చిన - ఎస్. జానకి , రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి
- కన్ను మూసింది లేదు నిన్ను మరిచింది లేదు నీ తోడు ఓ ప్రియతమా - సుశీల , రచన: దాశరథి
- నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలా ఉండిపోనీ నీ చెంతనే - సుశీల , రచన: దాశరథి
- నీ కాలికి నే నందియనై నీ కన్నులలో కాటుకనై - టి. ఆర్. జయదేవ్, ఎస్. జానకి , రచన: దాశరథి
- నీవు ఎదురుగా ఉన్నావు బెదరిపోతున్నావు - సుశీల,ఘంటసాల - రచన: డా॥ సినారె
- వెన్నెలలో మల్లియలు మల్లెలలో ఘుమఘుమలు ఘుమఘుమలో గుసగుస - సుశీల , రచన: దాశరథి కృష్ణమాచార్య.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)