ఉదయమిత్ర: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , పని చేసి → పనిచేసి, → , , → , using AWB |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
}} |
}} |
||
⚫ | పాలమూరు జిల్లాలో '''ఉదయమిత్ర''' గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె, ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు [[ఉదయ్]], [[ఇక్బాల్ పాష|ఉజ్జ్వల్]] లతో కలిసి, [[దేవులాట]] పేరుతో కవితా సంకలనాన్ని; [[పరిమళ్]], [[ఇక్బాల్ పాష|ఉజ్జ్వల్]]లతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది. |
||
⚫ | పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా |
||
== రచనలు == |
== రచనలు == |
||
* అమ్మను జూడాలె |
* అమ్మను జూడాలె |
||
పంక్తి 48: | పంక్తి 47: | ||
* దుఃఖాగ్నుల తెలంగాణ |
* దుఃఖాగ్నుల తెలంగాణ |
||
{{పాలమూరు జిల్లా కవులు}} |
{{పాలమూరు జిల్లా కవులు}} |
||
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]] |
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]] |
||
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]] |
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]] |
16:24, 2 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉదయమిత్ర | |
---|---|
జననం | ఎన్. యాదగిరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల |
నివాస ప్రాంతం | జడ్చర్ల |
ఇతర పేర్లు | ఎన్. యాదగిరి |
వృత్తి | విశ్రాంత అధ్యాపకులు |
ప్రసిద్ధి | అభ్యుదయ కవి |
మతం | హిందూ |
పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె, ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు ఉదయ్, ఉజ్జ్వల్ లతో కలిసి, దేవులాట పేరుతో కవితా సంకలనాన్ని; పరిమళ్, ఉజ్జ్వల్లతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది.
రచనలు
- అమ్మను జూడాలె
- ఆఖరి కుందేలు
- పాట సంద్రమై
- ఇతరులతో కలిసి
- దేవులాట
- ఓడిపోలే...పల్లె
- దుఃఖాగ్నుల తెలంగాణ