కొలుసు పెద రెడ్డయ్య యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొలుసు పెద రెడ్డయ్య యాదవ్

పదవీ కాలం
1991 – 1996
ముందు కావూరి సాంబశివరావు
తరువాత కైకాల సత్యనారాయణ
నియోజకవర్గం మచిలీపట్నం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 – 1985
ముందు వడ్డే శోభనాద్రీశ్వరరావు
తరువాత అన్నే బాబు రావు
నియోజకవర్గం ఉయ్యూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1942
కరకంపాడు, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 13 జనవరి 2023
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సుబ్బయ్య, సరస్వతి
జీవిత భాగస్వామి సామ్రాజ్యం
సంతానం కొలుసు పార్థసారథి, సురేష్ బాబు, కృష్ణకాంత్
నివాసం విజయవాడ, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం

 కొలుసు పెద రెడ్డయ్య యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మచిలీపట్నం ఎంపీగా, ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన మంత్రి కొలుసు పార్థసారథి తండ్రి.

మరణం

[మార్చు]

కేపీ రెడ్డయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 13 జనవరి 2023న ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (14 January 2023). "మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య మృతి". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  2. EENADU (14 January 2023). "మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య కన్నుమూత". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.