కొలుసు పెద రెడ్డయ్య యాదవ్
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 జూన్ 27, 13:28 (UTC) (1 సెకండు క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ | |||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | కావూరి సాంబశివరావు | ||
---|---|---|---|
తరువాత | కైకాల సత్యనారాయణ | ||
నియోజకవర్గం | మచిలీపట్నం | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 – 1985 | |||
ముందు | వడ్డే శోభనాద్రీశ్వరరావు | ||
తరువాత | అన్నే బాబు రావు | ||
నియోజకవర్గం | ఉయ్యూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1942 కరకంపాడు, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
మరణం | 13 జనవరి 2023 విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | సుబ్బయ్య, సరస్వతి | ||
జీవిత భాగస్వామి | సామ్రాజ్యం | ||
సంతానం | కొలుసు పార్థసారథి, సురేష్ బాబు, కృష్ణకాంత్ | ||
నివాసం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం |
కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మచిలీపట్నం ఎంపీగా, ఒకసారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన మంత్రి కొలుసు పార్థసారథి తండ్రి.
మరణం
[మార్చు]కేపీ రెడ్డయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 13 జనవరి 2023న ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (14 January 2023). "మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య మృతి". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
- ↑ EENADU (14 January 2023). "మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య కన్నుమూత". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.