తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 35: పంక్తి 35:
|-
|-
| 1
| 1
| డాక్టర్‌ [[అఫ్సర్|అఫ్సర్‌]]
| డాక్టర్‌ [[అఫ్సర్]]
| [[కవిత్వం]]
| [[కవిత్వం]]
|
|
పంక్తి 47: పంక్తి 47:
|-
|-
| 3
| 3
| డిఎల్‌ఎన్‌.రెడ్డి
| డిఎల్‌ఎన్‌. రెడ్డి
| [[చిత్రకళ]]
| [[చిత్రకళ]]
|
|
పంక్తి 77: పంక్తి 77:
|-
|-
| 8
| 8
| తడకమళ్ళ రాంచందర్‌రావు
| [[తడకమళ్ళ రామచంద్రరావు]]
| [[నాటకం]]
| [[నాటకం]]
|
|
పంక్తి 89: పంక్తి 89:
|-
|-
| 10
| 10
| డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ
| డాక్టర్‌ [[అయాచితం నటేశ్వరశర్మ]]
| [[అవధానం]]
| [[అవధానం]]
|
|
పంక్తి 95: పంక్తి 95:
|-
|-
| 11
| 11
| నెల్లుట్ల రమాదేవి
| [[నెల్లుట్ల రమాదేవి]]
| [[రచయిత్రి]]
| [[రచయిత్రి]]
|
|

15:07, 9 జూన్ 2020 నాటి కూర్పు

ప్రతిభా పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2014
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు

2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016లో పురస్కారం అందజేశారు.

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 డాక్టర్‌ అఫ్సర్ కవిత్వం
2 డా. రెంటాల వెంకటేశ్వరరావు విమర్శ
3 డిఎల్‌ఎన్‌. రెడ్డి చిత్రకళ
4 చింతా జగదీష్‌ శిల్పకళ
5 భీమన్‌ నృత్యం
6 డాక్టర్‌ ఎల్లా వెంకటేశ్వరరావు సంగీతం
7 డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ పత్రికారంగం
8 తడకమళ్ళ రామచంద్రరావు నాటకం
9 మారోజు అప్పయ్య జానపదము
10 డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ అవధానం
11 నెల్లుట్ల రమాదేవి రచయిత్రి
12 పి. చంద్‌ కథ/నవల

ఇవికూడా చూడండి

మూలాలు

ఇతర లంకెలు

  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015)