Coordinates: 13°39′01″N 79°27′53″E / 13.650219°N 79.464813°E / 13.650219; 79.464813

మంగళం (తిరుపతి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంగళం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా , తిరుపతి పట్టణ మండలం లోని జనగణన పట్టణం.[1]

మంగళం
—  జనగణన పట్టణం  —
మంగళం is located in Andhra Pradesh
మంగళం
మంగళం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°39′01″N 79°27′53″E / 13.650219°N 79.464813°E / 13.650219; 79.464813
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం తిరుపతి పట్టణ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,116
 - పురుషుల 5,023
 - స్త్రీల 5,093
 - గృహాల సంఖ్య 2,471
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 19,318 జనాభా ఉంది, అందులో 9,573 మంది పురుషులు కాగా, 9,745 మంది స్త్రీలు ఉన్నారు.పట్టణ పరిధిలో మొత్తం 4,920 గృహాలు ఉన్నాయి. [2] 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2213, ఇది మంగళం (CT) మొత్తం జనాభాలో 11.46 %. స్త్రీ లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1018గా ఉంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే మంగళం పట్టణ బాలల లింగ నిష్పత్తి దాదాపు 985గా ఉంది. అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 73.72 % ఎక్కువ. మంగళంలో పురుషుల అక్షరాస్యత దాదాపు 82.01% కాగా స్త్రీల అక్షరాస్యత 65.62%.

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా - మొత్తం 10,116 - అందులో పురుషుల 5,023 - స్త్రీలు 5,093 - గృహాల సంఖ్య 2,471

మూలాలు[మార్చు]

  1. "Villages & Towns in Tirupati Urban Mandal of Chittoor, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-29.
  2. "Mangalam Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-29.

వెలుపలి లంకెలు[మార్చు]