భీమారం మండలం (జగిత్యాల జిల్లా)
స్వరూపం
భీమారం మండలం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974 లోని సెక్షన్ 3) ప్రకారం 2022 నవంబరు 22న నూతనంగా ఏర్పడింది. మేడిపల్లి మండలంలోని 19 గ్రామాలలో దిగువ వివరించిన 9 గ్రామాలతో భీమారం గ్రామం మండలకేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]భీమారం మండలం 40,362 మంది జనాభాతో, 9 రెవెన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు-Namasthe Telangana". web.archive.org. 2025-04-10. Archived from the original on 2025-04-10. Retrieved 2025-04-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Andhra Jyothy (24 July 2022). "కొత్తగా మరో రెండు మండలాలు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.