భీమారం మండలం (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భీమారం మండలం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం[1]. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974 లోని సెక్షన్ 3) ప్రకారం 2022 నవంబరు 22న నూతనంగా ఏర్పడింది. మేడిపల్లి మండలం నుండి 9 గ్రామాలను విడగొట్టి భీమారం గ్రామం మండలకేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4].

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

భీమారం మండలం 21,362 మంది జనాభాతో, 9 రెవెన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైంది.[5]

  1. భీమారం
  2. గోవిందారం
  3. పసునూరు
  4. మన్నెగూడెం
  5. ఒడ్డాడు
  6. లింగంపేట
  7. రాగోజిపేట
  8. రంగాపూర్
  9. వెంకటరావుపేట

మూలాలు[మార్చు]

  1. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
  2. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namasthe Telangana (22 Noavabar 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 Noavabar 2022. Retrieved 30 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  5. Andhra Jyothy (24 July 2022). "కొత్తగా మరో రెండు మండలాలు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.

వెలుపలి లంకెలు[మార్చు]