మూడుచింతలపల్లి మండలం
Jump to navigation
Jump to search
మూడుచింతలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా చెందిన మండలం.[1]2016 లో జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ గ్రామం షామీర్పేట మండలంలో ఉంది.ఆ తరువాత ఈ గ్రామం ప్రధాన కేంద్రగా మూడుచింతలపల్లి మండలంగా షామీర్పేట మండలంలోని కొన్ని గ్రామాలను విడగొట్టి కొత్త మండలంగా ఏర్పాటైంది.[2][3] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. [4][5] దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [6] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- మూడుచింతలపల్లి
- లింగాపూర్
- ఉద్దేమర్రి
- ఉషార్పల్లి
- కేశవరం
- నాగిసెట్టిపల్లి
- కొల్తూర్
- నారాయణపూర్
- పోతారం
- అనంతారం
- లక్ష్మాపూర్
- అద్రాస్పల్లి
- ఎల్లగూడ
- జగ్గంగూడ
- సంపనబోలు
- కేశ్వాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ "నూతన మండలంగా మూడుచింతలపల్లి".
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 29, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-10-04.
- ↑ G.O.Ms.No. 29, Revenue (DA-CMRF) Department, Dated: 07-03-2019.
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2022-01-03.
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.