దుండిగల్ గండిమైసమ్మ మండలం
దుండిగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మల్కాజ్గిరి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
లోగడ దుండిగల్ గ్రామం రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా దుండిగల్ గ్రామాన్ని "దుండిగల్ గండిమైసమ్మ" మండల కేంధ్రంగా (1+09) పది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- కొంపల్లి
- దూలపల్లి
- దుండిగల్
- నాగ్లూర్
- బౌరంపేట్
- గగిలాపూర్
- దొమ్మర పోచంపల్లి
- బహదూర్పల్లి
- శంభీపూర్
- మల్లంపేట్
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.